నల్గొండ జిల్లా వ్యాప్తంగా బడికి వెళ్లని పిల్లలు 147మందిగా విద్యాశాఖ గుర్తించింది. బడికి దూరమైన 6-19 ఏళ్ల వయసు ఉన్న పిల్లలను గుర్తించేందుకు విద్యాశాఖ ఈనెల 17 నుంచి 25 వరకు సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 113 మంది సీఆర్పీలు, డీఎల్ పీలు, ఐఆర్పీలు ఈ సర్వేలో పాల్గొన్నారు. బడికి వెళ్లని వారిలో 6-14 ఏళ్ల వయసున్న బాలురు 20మంది, బాలికలు 92మంది ఉన్నట్టు సర్వే బృందాలు గుర్తించినట్లు పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాలో బడికి వెళ్లని పిల్లలు 147
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...