రంగారెడ్డి : చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురికి తీవ్ర గాయాలు

-

accident
accident

కోస్గి మండల పరిధిలోని నాచారం సమీపంలో డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపి చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిలో రాజు, కలీం, మూస, వెంకట్ కోస్గి మండల వాసులుగా స్థానికులు గుర్తించారు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news