మెదక్ జిల్లా ఎంపీడీవో ఇంట్లో ఏసీబీ సోదాలు

-

మేడ్చల్ లోని సూర్యనగర్ లో నివాసముంటున్న మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ఎంపీడీవో జయపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం మేరకు ACB DSP ఆనంద్ కుమార్ ఆద్వర్యంలో దాడులు నిర్వహిస్తున్నారు.. ఈ విషయం పై ఏ.సి.బి అధికారులు మాట్లాడానికి నిరాకరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news