వికారాబాద్ : లా పట్టా అందుకున్న మాజీ మంత్రి చంద్రశేఖర్

-

వికారాబాద్: మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ చంద్రశేఖర్ న్యాయవాద పట్టాను అందుకున్నారు. గురువారం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ చేతుల మీదుగా పట్టాను స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… లా పట్టాను పొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఓయు రిజిస్టర్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version