కరీంనగర్ : అవార్డు సాధించడం హర్షనీయం: C&MD

-

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సింగరేణి సంస్థ చేపట్టిన నీటి పొదుపు, సద్వినియోగ చర్యలు, OCP నీటితో సమీప ప్రాంత చెరువులు, కుంటలను, కాలువను నింపడం తదితర పర్యావరణ హిత చర్యలకు గుర్తింపుగా రాష్ట్ర జల వనరుల అభివృద్ధి కార్పోరేషన్ వారు తమకు ఉత్తమ పరిశ్రమ అవార్డు ఇవ్వడం హర్షణీయమని సంస్థ C&MDశ్రీధర్ అన్నారు. నదులపై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో అవార్డు సాధించడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news