రంగారెడ్డి : రాజేంద్రనగర్ PSలో 16 మందికి కరోనా

-

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం రేగింది. ఆదివారం 16 పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎస్ఐ, ఏఎస్ఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు మాస్క్ లేకుండా పోలీస్ స్టేషన్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు. కేవలం ఫిర్యాదుదారుడు ఒక్కరే పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆంక్షలు విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news