సంగారెడ్డి: ఈ నెల 16 నుంచి ఒక్క పూట బడులు

-

మార్చి నెల 16 నుంచి ప్రాథమిక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థిని, విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిసింది. 2021-22 సంవత్సరానికి సంబందించిన వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యెవరకు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news