వరంగల్: ‘విద్యార్థులకు శుభవార్త

-

Students

తెలంగాణలోని 23 ఏకలవ్య గురుకుల పాఠశాలలలో 2022-23 సం.కు 6వ తరగతిలో గల సీట్లను భర్తీ చేయుటకు నిర్వహించబడుతున్న ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరడమైనదని అధికారులు తెలిపారు. ఈనెల 3నుండి 28వరకు ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్లు పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేయబడునన్నారు. పూర్తి వివరాలకు https://telanganaemirs.in వెబ్సైట్ని చూడాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news