తెలంగాణలోని 23 ఏకలవ్య గురుకుల పాఠశాలలలో 2022-23 సం.కు 6వ తరగతిలో గల సీట్లను భర్తీ చేయుటకు నిర్వహించబడుతున్న ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరడమైనదని అధికారులు తెలిపారు. ఈనెల 3నుండి 28వరకు ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా రిజర్వేషన్లు పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేయబడునన్నారు. పూర్తి వివరాలకు https://telanganaemirs.in వెబ్సైట్ని చూడాలన్నారు.
వరంగల్: ‘విద్యార్థులకు శుభవార్త
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...