నల్గొండ: జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక

-

నల్గొండ: కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ప్రజావాణి సోమవారం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తదుపరి సమాచారం తెలిపే వరకు ప్రజావాణి రద్దు ఉంటుందని, కరోనా కేసులు అధికం అవ్వడం వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. జిల్లా ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news