సరూర్‌నగర్ పీఎస్‌లో కరోనా కలకలం

-

సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో మొత్తం 9 మంది సిబ్బందికి కరోనా సోకింది. ఇద్దరు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోమ్ గార్డులకు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇటీవల తమను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news