నారాయణ ఖేడ్: గాలిపటం ఎగర వేస్తూ ఉండగా..

-

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ పట్టణంలో ప్రమాదం చోటుచేసుకుంది. దత్తాత్రి కాలనీలో ఓ బిల్డింగ్‌పై చిన్నారులు గాలిపాటలు ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌ తగిలి లోకేష్ (11) , సాయిరాం (12), సుదర్శన్ (11) లకు గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Read more RELATED
Recommended to you

Latest news