ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

-

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్లపుర్ ఎల్బకా -పడిగా పూర్ (చింతల్ X రోడ్) వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. రోడ్డు మరమ్మతులు జరుగుతుండగా గమనించక పోవడంతో అతి వేగంగా వచ్చిన కారు పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news