కల్హేర్: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన కల్హేర్ మండలం బాచేపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారి ఎస్ఎన్ఏ 161పై చోటు చేసుకుంది. మృతుడు కామారెడ్డి జిల్లా బిచ్కుంద కు చెందిన అనిల్(21) గా గుర్తించారు. మృతుడు గత రెండు రోజులుగా బాచేపల్లిలో పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో యువకుడు దుర్మరణం
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
మాజీ మంత్రి సోమిరెడ్డి పై కాకాని గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి సోమిరెడ్డి పై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని...
Anji N -
కాంగ్రెస్ పార్టీనీ ప్రారంభించిన అతని పేరే అనడానికి రావట్లేదు: బండి సంజయ్
బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ మీద సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్...
వైఎస్ ఫ్యామిలీ పై బొత్స షాకింగ్ కామెంట్స్..!
ఏపీలో అన్నా చెల్లెల రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ అధినేత ఆంధ్ర...