కూలి పనులకు వెళ్లి.. గుండెపోటుకు గురై

-

Heart-Attack
Heart-Attack

గుండెపోటుతో వలస కూలీ మృతిచెందిన ఘటన బీబీనగర్ మండలం రహీంఖాన్ గూడెం గ్రామంలో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం జిలాన్ పురం జిల్లా చొల్నా గ్రామానికి చెందిన వలస కూలీలు స్థానిక ఓ తాపీ మేస్త్రీ వద్ద కూలి పనులు చేస్తున్నారు. మణిలాల్ (30) అనే వ్యక్తి సోమవారం పనుల్లోకి వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news