కరీంనగర్ : కాళేశ్వరం: “ఓంకారం” ధ్వనించేనా..?

-

కాళేశ్వరం క్షేత్ర ప్రధాన ఆలయ మండపంలో గతంలో మాదిరి “ఓం నమః శివాయ” అనే ఓంకార శబ్దం ధ్వనించేనా అని భక్తులు ఆరాటపడుతున్నారు. 2015 గోదావరి పుష్కరాల సమయంలో అప్పటి అధికారులు మండపంలో స్వల్ప శబ్దంతో ఓంకారం ధ్వనించేలా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పట్టించుకోకపోడంతో ఓంకారం ఆగిపోయింది. తిరిగి దానిని వినియోగంలోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news