రంగారెడ్డి : యాక్టివాపై 92చలాన్లు.. కంగుతిన్న పోలీసులు

-

కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈసీఐఎల్ చౌరస్తాలో టీఎస్ 10 ఈసీ 3035 అనే నంబర్ గల హోండా యాక్టివాను పోలీసులు ఆపారు. అయితే ఆ యాక్టివాపై 92 చలాన్లు ఉండడంతో పోలీసులు కంగుతిన్నారు. మొత్తం చలాన్లపై రూ. 25,250 జరిమానా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జరిమానా చెల్లించకపోవడంతో ఆ స్కూటీని పోలీసులు సీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news