సికింద్రాబాద్లోని GHMC కార్యాలయంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. GHMC కార్యాలయంలోని మూడవ అంతస్తులో టాక్స్ సెక్షన్లో మంటలు చెలరేగాయి. కార్యాలయమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. భారీగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో కార్యాలయంలోని పలు ఫైల్స్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అగ్నికి ఆహుతి అయిన GHMC ఆఫీస్
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
Tirumala: హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టికెట్లు.. 20 నిమిషాల్లోనే
Tirumala: హాట్ కెకుల్లా తిరుమల శ్రీవారి టికెట్లు విక్రయాలు జరుపుకున్నాయి. జూలై...
14 స్థానాలు గెలవరని సవాల్ విసిరా.. సీఎం రేవంత్ స్పందించలేదు : మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 14 స్థానాలు గెలుస్తామంటున్నారు. గెలువ లేరు...
Anji N -
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనాలపై ఎన్నికల ఎఫెక్ట్ !
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎన్నికల ఎఫెక్ట్ పడింది. వారాంతంలో మినహ మిగిలిన...