రంగారెడ్డి : నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపు

-

అల్వాల్: బొల్లారం రైల్వే గేటు వద్ద మరమ్మతుల కారణంగా 11 రోజులపాటు ట్రాఫిక్ మళ్లించనున్నట్లు అల్వాల్ ట్రాఫిక్ అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు బొల్లారం రైల్వే గేటు పూర్తిగా మూసి వేయబడుతుందని, ఈ రోడ్డు గుండా రాకపోకలు సాగించే వారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news