కరీంనగర్ : బండి సంజయ్‌ను కలిసిన రాణి రుద్రమ

-

బీజేపి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇటివల నియామకమైన రాణిరుద్రమ గురువారం బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను వారి నివాస గృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తన నియామకం పట్ల పుష్పగుచ్ఛo అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు తెరాస ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామని.. బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news