యాదాద్రి : రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ పున:ప్రారంభం

-

free rationరేషన్ సరుకులు పంపిణీలో కోవిడ్-19 నిర్మూలనలో భాగంగా నిలిపివేసిన వేలిముద్ర బయోమెట్రిక్ విధానాన్ని, మార్చి నెల నుండి తిరిగి పునఃప్రారంభించనున్నామని యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సప్తతి శనివారం తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్-19 దశ క్రమంగా క్రియాశీలకంగా మారుతుందన్న ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ వారి యొక్క సాధారణ రోజు వారి కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news