కరీంనగర్ : ‘రికార్డ్.. రాష్ట్రంలోనే మొదటి స్థానం..!’

-

కొవిడ్ టీకాల పంపిణీలో కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించింది. తొలి డోస్ ఇప్పటికే 100% పూర్తి కాగా, మంగళవారం నాటికి సెకండ్ డోస్ లక్ష్యాన్ని అధిగమించి రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. జాతీయ స్థాయిలో నాలుగు, దక్షిణాదిలో రెండో స్థానం పొంది ఆదర్శంగా నిలిచింది. వైద్యసిబ్బంది నిర్విరామ కృషితోనే జిల్లాకు జాతీయ ఖ్యాతి దక్కిందని డీఎంహెచ్వో జువేరియా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news