వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అశోక్ నగర్ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంపై నుండి ప్రమాదవశాత్తు జారీ పడి వ్యక్తి మృతి చెందాడు.ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన బాధితుడిని వరంగల్ ఎంజీఎం కు తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వరంగల్ : ఖానాపురం మండలంలో రోడ్డు ప్రమాదం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...