వరంగల్ : ఖానాపురం మండలంలో రోడ్డు ప్రమాదం

-

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అశోక్ నగర్ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనంపై నుండి ప్రమాదవశాత్తు జారీ పడి వ్యక్తి మృతి చెందాడు.ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన బాధితుడిని వరంగల్ ఎంజీఎం కు తరలించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news