నల్గొండ : కారు బోల్తా.. మహిళ మృతి

-

accident
accident

నకిరేకల్: కారు బోల్తాపడిన ఘటనలో మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం నకిరేకల్ మండలంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారు నకిరేకల్ మండలం చందనపల్లి సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సతీష్ నాయుడు, కుమారుడు విసాక్ సురక్షితంగా బయటపడగా… భార్య వరలక్ష్మి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news