నకిరేకల్: కారు బోల్తాపడిన ఘటనలో మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం నకిరేకల్ మండలంలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వస్తున్న కారు నకిరేకల్ మండలం చందనపల్లి సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సతీష్ నాయుడు, కుమారుడు విసాక్ సురక్షితంగా బయటపడగా… భార్య వరలక్ష్మి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నల్గొండ : కారు బోల్తా.. మహిళ మృతి
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...