మెదక్ : ఏడుపాయలలో 800 మందితో బందోబస్తు

-

ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా
మొత్తం 800 మంది అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ డా.బి.బాలస్వామి ఆధ్వర్యంలో జాతర ప్రాంగణంలో సీసీ కెమెరాలు అమర్చారు. జాతరలో భాగంగా మహిళా పోలీసులు, షీ టీమ్స్, మఫ్టీ టీమ్స్‌‌ను కూడా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news