సమ్మక్క- సారలమ్మలను దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

-

మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతల ఆదివారం బీజేపీ నేత తీన్మార్ మల్లన్న తన కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, బిజెపి నేతలు తీన్మార్ మల్లన్నకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాంబాబు, సురేందర్ సింగ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news