నల్గొండ : తెలంగాణ పల్లెలు దేశంలోనే నంబర్ వన్’

-

నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….. అభివృద్ధిలో తెలంగాణా పల్లెలు పట్టణాలతో సరి సమానంగా పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. యావత్ భారతదేశంలోనే తెలంగాణా పల్లెలు నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతను నిదర్శనమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news