నల్గొండ: ’12 సీట్లు మావే’

-

కోదాడ: టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చూసి ఓర్వలేక, సీఎం కేసీఆర్ కు వస్తున్న ఆదరణను తట్టుకోలేక బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు చౌకబారు విమర్శలకు దిగుతున్నారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కోదాడలో టిఆర్ఎస్ జండా ఎగురుతుందని, ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news