వికారాబాద్ జిల్లా గ్రామీణ ప్రాంతాల రహదారులకు మహర్ధశ

-

వికారాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న 55 గ్రామీణ తారు రోడ్డకు మరమ్మతులను చేపట్టేందుకు రూ.23.41 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. చేవెళ్ళ, కొడంగల్, పరిగి, వికారాబాద్.. జిల్లాలోని 89 కిలోమీటర్ల కలిగి ఉన్న రోడ్ కు మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. పనులను 15 రోజుల్లోగా ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news