మేడారానికి 30 మంది కలిసి వెళ్దామనుకుంటున్నారా..?

-

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సామూహికంగా మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనున్నట్లు హన్మకొండ డిపో మేనేజర్ వి.మోహన్ రావు తెలిపారు. 30 మంది బృంధంగా జాతరకు వెళ్లాలనుకునే వారు సెల్:9949857692లో ముందుగా తెలియజేస్తే.. ప్రత్యేక బస్సులు మీరు ఉన్నచోటుకే వచ్చి ఎక్కించుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఇక పెద్దలకు రూ.125, పిల్లలకు రూ.65ల చార్జీలున్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news