తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకున్న ఎంపీ కవిత

-

మహబూబాబాద్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు ఉదయం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత దర్శించుకున్నారు. ఎంపీతో పాటు మాలోత్ హరిత, తెరాస జిల్లా నాయకులు పర్కాల శ్రీనివాస్ రెడ్డి దంపతులు, KSN రెడ్డి కుటుంబ సభ్యులు, సుధ అర్జున్ రెడ్డి, తదితరులు, ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news