వరంగల్ : నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి : సిపి

-

నిజాయితీ ప్రజలకు సేవలందించి వారి అభిమానాన్ని పొందాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పిలుపునిచ్చారు. వరంగల్ కమిషనరేట్ పరిధితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 44 మంది కానిస్టేబుళ్ళకు హెడ్ కానిస్టేబుళ్ళుగా పదోన్నతి కల్పిస్తూ సిపి ఇటీవల ఉత్తర్వులు జారీచేసారు. పదోన్నతి పొందిన సిబ్బంది కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news