వరంగల్: టీఆర్ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రవీణ్ కుమార్

-

తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకే సర్వేయర్ పీకే, డ్రామా ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్‌ను కేసిఆర్ రంగంలోకి దించారని రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రఘునాథపల్లి మండలంలో ఆయన మాట్లాడారు. సభను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు సృష్టించిందన్నారు. సభ మార్చి 1న జరగాల్సి ఉండగా.. అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చి అనుమతులు ఆలస్యంగా వచ్చేలా చేసిందన్నారు

Read more RELATED
Recommended to you

Latest news