వివాహిత ఆత్మహత్య.. పోస్టుమార్టాన్ని అడ్డుకున్న బంధువులు

-

crimeవరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని అరసవెల్లి గ్రామానికి చెందిన మానస అనే వివాహిత మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగగా, నర్సంపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లగా పోలీసులు పోస్టుమార్టం చేయాలని చెప్పగా, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. విధులకు ఆటంకం కల్గించారని పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది

Read more RELATED
Recommended to you

Latest news