మేడారంలో పేరుకుపోయిన వ్యర్థాలు..

-

మహాజారత సందర్భంగా లక్షలాది మందికి ఆతిథ్యం ఇచ్చిన మేడారం పరిసరాలు ఇప్పుడు దుర్గంధం వెదజల్లుతున్నాయి. జాతర సమయంలో హడావిడి చేసిన అధికారయంత్రాంగం ప్రస్తుతం ఇటువైపు కూడా చూడడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు వెదజల్లే దుర్వాసన కారణంగా అనారోగ్యం పాలవుతున్నామని అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news