మహాజారత సందర్భంగా లక్షలాది మందికి ఆతిథ్యం ఇచ్చిన మేడారం పరిసరాలు ఇప్పుడు దుర్గంధం వెదజల్లుతున్నాయి. జాతర సమయంలో హడావిడి చేసిన అధికారయంత్రాంగం ప్రస్తుతం ఇటువైపు కూడా చూడడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు వెదజల్లే దుర్వాసన కారణంగా అనారోగ్యం పాలవుతున్నామని అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మేడారంలో పేరుకుపోయిన వ్యర్థాలు..
By Network
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...