సూర్యాపేట: ‘గవర్నర్‌కు విలువ లేకుండా చేశారు’

-

రాష్ట్రంలో గవర్నర్‌కు విలువ లేకుండా చేశారని, అన్నీ అధికార వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని సీఎం కేసీఆర్ రాజరిక పాలన చేయాలని చూస్తున్నాడని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండలంలోని బాలెంల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసిఆర్ ఏ పని చేసినా అంతర్గతంగా అది బీజేపీకే లాభం చేసే విధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి, తదితరులున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news