Karimnagar: యువరైతు ఆత్మహత్య.. 14 మందిపై కేసు నమోదు

-

సైదాపూర్: భూమి పంచాయతీ విషయంలో మనస్థాపంచెంది యువరైతు వ్యవసాయ పొలంవద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జాగిరిపల్లె గ్రామంలో జరిగింంది. పోలీసుల కథనం ప్రకారం.. జాగిరిపల్లె గ్రామానికి చెందిన ఖమ్మం వినయ్ కుమార్ అనే యువరైతు తన వ్వవసాయ బావి వద్ద గురువారం వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనచావుకి కారణమైన అదే గ్రామానికి చెందిన 14మందిపై కేసు నమోదు చేసినట్లు SI చల్లా మధుకర్ రెడ్డి తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news