రంగారెడ్డి : 4వ అంతస్థు నుంచి దూకి యువతి ఆత్మహత్య

-

భవనంపై నుంచి దూకి గుర్తుతెలియని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్ పేట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మీర్ పేట జనప్రియ మహానగర్‌‌లో శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని యువతి(20)ఆత్మహత్య చేసుకునేందుకు 9వ బ్లాకు 4వ అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహాందర్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news