మేడారం వనదేవతలను దర్శించుకున్న వైయస్ షర్మిల

-

తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పూజారులు ఆమెకు స్వాగతం పలికి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను అందజేశారు. జిల్లా పార్టీ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. దేవతల ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news