ఉగాదా..? సమాధా..?

-

కరోనాను, దానికి జన్మనిచ్చిన చైనాను, మన ఉగాదిని కలిపి ఒక ఔత్సాహిక కవి కలంనుండి జాలువారిన కొన్ని పంక్తులు… ‘మనలోకం’ పాఠకులకు..

 

 

’’నిగ్గదీసి అడుగు…ఈ సిగ్గులేని జనాన్ని…..’’ అంటూ సినీకవి సిరెవెన్నెల కొన్నేళ్ల క్రితం రాసిన ఈ గేయం నేటికీ సరిపోయేట్టుగా ఉంది. ఎన్ని రకాలుగా బతిమాలినా, ప్రాధేయపడినా, దండం పెడతానన్నా, జనాలు వినకుండా వీధులకెక్కుతున్నారు. ఈరోజు లాఠీలు విరిగితే కానీ, ఎవడికీ బుద్ధి రాలేదు. అంతే మరి… ‘దండం దశగుణం భవేత్‌..’’

 

ఈ నేపథ్యంలో ఒక ఉత్సాహవంతుడైన కవి, ఆసక్తికరంగా ఉన్న ఓ కవిత రాసాడు. సరళమైన మాటలతో, వ్యంగ్యంగా ఉన్న ఈ కవిత నెటిజన్ల ప్రశంసలను చూరగొంటోంది. ఆ కవిత ‘మనలోకం’ పాఠకుల కోసం..

 

ఇటునుం”చైనా”

అటునుం”చైనా”

ఎటునుం”చైనా”

వచ్చి ఉండవచ్చుగాక

ఇకనుం”చైనా” జాగ్రత్తగా ఉంటే మంచిది..

దాని మెడలు వం”చైనా” పంపిద్దాం

ప్రజలకు కాస్త వివరిం”చైనా” చెబుదాం.

వారికి కాస్త మం”చైనా” చేద్దాం

అంతకు మిం”చైనా” సాధిద్దాం..

 

వినండి:

ఇంట్లొ ఉంటే ఉగాది

బయటకు వెళ్తే సమాధి.

Read more RELATED
Recommended to you

Latest news