19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

-

ఈ నెల 19న తేదీన విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. విగ్రహావిష్కరణ విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు దేవినేని అవినాష్, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జీ. అంబేద్కర్ ఆశయ సాధకుడు జగన్ మోహన్ రెడ్డి. అంబేద్కర్ గొప్పతనాన్ని తెలియజేసేలా స్మృతివనం ఉండబోతోంది.

విజయవాడ నగరం గతంలో ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో అందరూ గమనిస్తున్నారు. చంద్రబాబు కార్పొరేట్ వ్యక్తులకు స్వరాజ్య మైదానాన్ని కట్టబెట్టాలని చూశారు. జగన్ రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. షేక్ ఆసిఫ్, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జీ. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రతీ సామాజిక వర్గాన్ని గుర్తించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. మహోన్నతమైన అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేయిస్తున్నారు. 19 వ తేదీన అందరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news