ఒక పక్క కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతుంటే.. మరో పక్క వివిధ ప్రమాదాల కారణంగా కూడా అనేక కుటుంబాల్లో విషయం నిండుతుంది. నిన్న కృష్ణ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఆ ఘటన మారువక ముందే వరంగల్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. కాకపోతే ఈ మరణాలకు కారణం మాత్రం రిజర్వాయర్. తాజాగా ఇవాళ వరంగల్ జిల్లా భీమారంలోని పుట్టలమ్మ రిజర్వాయర్ లో పడి ముగ్గురు బాలురు చనిపోయారు. భీమారానికి చెందిన ముగ్గురు బాలురు సైకిల్ మీద వెళ్తూ ప్రమాదవశాత్తు రిజర్వాయర్లో పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు బాలురను వెలికి తీయగా..మరో బాలుడి ఆచూకీ లభించలేదు. సంఘటనా స్థలంలో తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయి.
వరంగల్లో రిజర్వాయర్లో పడి ముగ్గురు బాలురు మృతి..!
-
Next article
Read more RELATEDRecommended to you
బీజేపీతో కొట్లాడింది కేసీఆర్ మాత్రమే…కాంగ్రెస్ నాయకులు హోల్సేల్గా పోతారు !
కాంగ్రెస్పై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి కాంగ్రెస్ నాయకులు...
సివిల్స్ ర్యాంకర్ అనన్యకు సీఎం రేవంత్ అభినందనలు
సివిల్స్లో మూడో ర్యాంకు సాధించిన పాలమూరు బిడ్డ దోనూరి అనన్య రెడ్డి...
రేపో, ఎల్లుండో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడంట.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ కామెంట్స్..!
తెలంగాణ రాష్ట్రంలో మే 13 పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే....
Anji N -