దేశంలో డ్రగ్స్ వాడకం వలన ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి ఎక్కడికక్కడ రైడ్ లు చేస్తూ భారీగా వివిధ రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటోంది. కాగా తాజాగా ఏపీలో నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్థానిక పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కాసేపటి క్రితం ఆత్మకూరులో సాయిబాబా నగరులో పోలీసులు సోదాలు నిర్వహించగా దాదాపుగా 15 కేజీల గంజాయిని పట్టుకున్నారు. కాగా ఈ పట్టివేతలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తిని విచారించిన అనంతరం దీని వెనుక ఎవరున్నారు అన్నది బయటకు రానుంది. ఇలాంటి పోలీసులు చేస్తున్న ఆపరేషన్ లను హై లైట్ చేస్తే ముందు ముందు ఇంకా ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయాలంటే ముందుకు రావడానికి భయపడతారు. ఇక యువత సైతం ఈ మత్తు మందుల భారిన పడకుండా జాగ్రత్త ఉండాలని పోలీసులు సలహాలు ఇస్తున్నారు.

-

దేశంలో డ్రగ్స్ వాడకం వలన ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి ఎక్కడికక్కడ రైడ్ లు చేస్తూ భారీగా వివిధ రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటోంది. కాగా తాజాగా ఏపీలో నంద్యాల జిల్లా ఆత్మకూరులో
స్థానిక పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కాసేపటి క్రితం ఆత్మకూరులో సాయిబాబా నగరులో పోలీసులు సోదాలు నిర్వహించగా దాదాపుగా 15 కేజీల గంజాయిని పట్టుకున్నారు. కాగా ఈ పట్టివేతలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యక్తిని విచారించిన అనంతరం దీని వెనుక ఎవరున్నారు అన్నది బయటకు రానుంది. ఇలాంటి పోలీసులు చేస్తున్న ఆపరేషన్ లను హై లైట్ చేస్తే ముందు ముందు ఇంకా ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేయాలంటే ముందుకు రావడానికి భయపడతారు.

ఇక యువత సైతం ఈ మత్తు మందుల భారిన పడకుండా జాగ్రత్త ఉండాలని పోలీసులు సలహాలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news