“భీమ్లా నాయక్” కోసం 8ఏళ్ల బాలుడు ఆత్మహత్య

-

పవన్‌ కళ్యాణ్‌ కు ఎంతో ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ సినిమా కోసం ఏకంగా 8 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుత ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. జగిత్యాలలోని పురానీ పేటకు చెందిన నవదీప్‌ 8 వ తరగతి చదువుతున్నాడు.

నవదీప్‌ వయస్సు 11 ఏళ్లు. చినప్పటి నుంచి నవదీప్‌.. పవన్‌ కళ్యాణ్‌ కు వీరాభిమాని. అయితే.. ఈ నెల 25న విడుదల కాబోతున్న బీమ్లా నాయక్‌ సినిమాకు టికెట్‌ ను ముందుగానే బుక్‌ చేసుకుందామనుకున్న నవదీప్‌ రూ.300 కావాని తండ్రిని అడిగాడు నవదీప్‌. అయితే…ఆ రూ.300 ఇవ్వడానికి నవదీప్‌ తండ్రి నిరాకరించాడు. దీంతో.. మనస్థాపానికి లోనైన.. నవదీప్‌.. ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో… లుంగీతో… ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం విషాదంలోకి వెళ్లింది. ఇక సంఘటన వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news