BREAKING : ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

-

BREAKING : ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. కాసేపటి క్రితమే.. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 24 నుంచి 30 వరకూ ఉదయం 11 గం.లనుంచి 3 గం.ల వరకూ నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పిస్తూ…నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

అలాగే.. అక్టోబర్ 1వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండనుంది. 8వ తేదీ మధ్యాహ్నం 3 గం.ల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కల్పించారు. ఇక 17వ తేదీన పోలింగ్.. ఉండనుంది. అయితే.. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక బరిలో ఎవరు ఉంటారనేది ఆసక్తి కరంగా మారింది. రాహుల్‌ గాంధీనే అధ్యక్షుడు చేయాలని చాలా రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news