నిరుద్యోగులకు జగన్ శుభవార్త.. 957 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

-

ఏపీ నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో 957 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

ఇటీవల 461 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి అదనంగా 496 పోస్టులను కలిపి మొత్తం 950 పోస్టులతో సవరించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు. శుక్రవారం నుంచి దరఖాస్తు ఫారాలను…http/cfw.ap.nic.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలను వెబ్సైట్ లో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news