అనంతపురంలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న ఎలుగుబంట్లు

-

Bears are causing a stir in Anantapur district: అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్లు కలకలం రేపుతున్నాయి. కళ్యాణదుర్గం చుట్టుపక్కల గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి ఎలుగుబంట్లు. కుందుర్పి మండలం కరిగానపల్లి, మందలపల్లి, బెస్తరపల్లి గ్రామ శివారు కొండల్లో ఆరు ఎలుగుబంట్ల సంచారం తెరపైకి వచ్చింది. ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా…ఓ వ్యక్తికి… గుంపులు గుంపులుగా తిరుగుతున్న ఎలుగుబంట్లు కనిపించాయి.

Bears are causing a stir in Anantapur district

ఆ ఎలుగుబంట్లను తమ సెల్ ఫోన్ లో బంధించారు యువకులు. కళ్యాణదుర్గం పట్టణ శివారులోని ఎన్టీఆర్ కాలనీలో తెల్లవారుజామున ఇళ్ల మధ్యలోకి వచ్చింది ఓ ఎలుగుబంటి. దీంతో భయం గుప్పెట్లో కళ్యాణదుర్గం చుట్టుపక్కల గ్రామస్తులు ఉన్నాయి. ఇక దీనిపై సమాచారం అందుకున్న అటవీ అధికారులు.. దీనిపై విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

https://x.com/ChotaNewsTelugu/status/1819768275493941718

Read more RELATED
Recommended to you

Latest news