వైసీపీ పార్టీకి మరో షాక్‌..మాచర్లలో పిన్నెల్లి వెనుకంజ

-

వైసీపీ పార్టీకి మరో షాక్‌..మాచర్లలో పిన్నెల్లి వెనుకంజలో ఉన్నారు. అత్యంత వివాదాస్పదంగా మారిన మాచర్ల నియోజకవర్గంలో ఊహించని ఫలితం రాబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనుకంజలో ఉన్నారు.

Pinnelli Ramakrishna Reddy

టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి 1,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, మాచర్లలో పోలింగ్ సందర్భంగా పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో ఆ నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news