ఇవాళ ఉదయం అమిత్‌షాతో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమావేశం..

-

ఇవాళ ఉదయం అమిత్‌షా తో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమావేశం జరుగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు పాట్నా వెళ్లనున్నారు అమిత్‌ షా. ఈ నేపథ్యంలోనే టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుల ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Chandrababu Naidu, Pawan Kalyan Meet With Amit Shah Amid Buzz Of Tie-Up With BJP

10 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ప్రతిపాదనలు పంపిందట. కనీసం 8 లోక్‌సభ సీట్ల కోసం పట్టు పెడుతోందట బీజేపీ పార్టీ. దింతో టీడీపీ-జనసేన పార్టీలు గందర గోళానికి గురవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news