ఇవాళ 3 జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన

-

CM Chandrababu Naidu’s visit to three districts today: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. ఇందులో భాగంగానే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. సీఎం చంద్రబాబు నేడు అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు.

ఇవాళ మూడు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన

ఉదయం పదింటికి వైజాగ్ చేరుకొని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం సీఐఐ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. వైజాగ్ లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్ష నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version