20వ రోజు “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే

-

20వ రోజు “మేమంతా సిద్ధం” బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ రిలీజ్‌ అయింది. 20వ రోజు “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో భాగంగా…ఇవాళ గ్రేటర్ విశాఖ పరిధిలో రోడ్ షో నిర్వహించనున్నారు CM జగన్. నైట్ క్యాంప్ నుంచి బయలుదేరి పినగాడి, లక్ష్మీపురం మీదుగా వేగుంట చేరుకోనుంది సీఎం జగన్‌ బస్సు యాత్ర.

CM Jagan Memantha Siddham BusYatra 20th Day

ఇక భోజనం విరామం తర్వాత కోర్ సిటీలో యాత్ర కొనసాగిస్తారు సీఎం జగన్‌. NAD, కంచర పాలెం, రైల్వే న్యూ కాలనీ, గురుద్వారా , వేంకోజీ పాలెం మీదుగా సాగనుంది బస్సు యాత్ర. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే.. ఇవాళ గ్రేటర్ విశాఖ పరిధిలో రోడ్ షో నిర్వహించనున్న CM జగన్.. ఈ సందర్భంగా రాజధాని అంశంపై కీలక ప్రకటన చేసే ఛాన్స్‌ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news